IND V AUS 3rd ODI : రోహిత్ శర్మ సెంచరీ.. ఆసీస్‌పై 8వ శతకం

Update: 2020-01-19 14:22 GMT
రోహిత్ శర్మ సెంచరీ

ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ శతకం సాంధిచాడు. హేజిల్‌వుడ్ వేసిన 30వ ఓవర్ రెండో బంతికి రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.రోహిత్ (101పరుగులు, 111 బంతుల్లో, 8 ఫోర్లు, 5సిక్సు)లతో శతకం సాధించాడు, కోహ్లీ 29 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. 30 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి భారత్ 156 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై రోహిత్ ఎనిమిదో వన్డే సెంచరీ నమోదు చేయడం విశేషం. సచిన్ తొమ్మిది సెంచరీలతో ముందున్నాడు. రోహిత్ తన వన్డే కెరీర్ 29వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు



 

Tags:    

Similar News