విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

Ind Vs SA: ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు

Update: 2022-06-08 09:04 GMT

విశాఖలో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20.. టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం

Ind Vs SA: విశాఖలో జరగబోయే భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ టికెట్ కౌంటర్ల దగ్గర గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని, మ్యాచ్ టికెట్ల కోసం వస్తే తమాకు నిరాశ ఎదురయ్యిందని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News