Tokyo Olympic: టోక్యో ఒలింపిక్‌ విలేజ్‌లో కరోనా కలకలం

Tokyo Olympic: తొలి కరోనా కేసు నమోదైనట్లు వెల్లడించిన నిర్వాహకులు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 11వేల మంది క్రీడాకారులు

Update: 2021-07-17 06:13 GMT

టోక్యో ఒలింపిక్ (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympic: టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం రేగింది. తొలి కరోనా కేసు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈనెల 23 నుండి ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ కావడంతో అందరిలో భయాందోళన నెలకొంది. ఇక ప్రతిరోజు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించినా.. తొలికేసు నమోదవడంతో క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది.

Full View


Tags:    

Similar News