V Hanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన వీహెచ్‌..

VHanumantha Rao: బీసీ గర్జన సభకు రావాలని ఆహ్వానించిన వీహెచ్‌

Update: 2023-05-29 09:21 GMT

VHanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన వీహెచ్‌..

VHanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు కలిసారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో కలిసి రెండవసారి సీఎంగా గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను కోరారు. ఇదే విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మరియు సి.ఎల్.పి నాయకుడు కూడా ఆహ్వానం అందిస్తారని వి.హెచ్ సిద్ధరామయ్య కు తెలిపారు.

Tags:    

Similar News