ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో కొనసాగుతున్న నిందితుల ఏరివేత.. ఎన్‌కౌంటర్‌లో మరో నిందితుడి హతం..

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉమేశ్‌పాల్‌ హత్యకేసు నిందితుల ఏరివేత కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 6 March 2023 10:21 AM IST
Usman Chowdhary Killed In Encounter
X

ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో కొనసాగుతున్న నిందితుల ఏరివేత.. ఎన్‌కౌంటర్‌లో మరో నిందితుడి హతం..

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉమేశ్‌పాల్‌ హత్యకేసు నిందితుల ఏరివేత కొనసాగుతోంది. వారం క్రితం ఓ నిందితుడిని ఎన్‌కౌంటర్ ‌చేయగా.. ఇవాళ మరో నిందితుడిని కూడా ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కాల్పుల్లో ఉస్మాన్ అనే నిందితుడు మరణించాడు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను గత నెలలో హత్య చేశారు. ఉమేశ్‌పాల్‌‌ను హత్య చేసిన ఆరుగురు నిందితుల్లో ఉస్మాన్‌ కూడా ఒకడని పోలీసులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story