Sabarimala: పళనిలో టెన్షన్ వాతావారణం.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

Sabarimala: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగురాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు, స్థానిక దుకాణాదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది.

Update: 2025-12-05 09:38 GMT

Sabarimala: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగురాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు, స్థానిక దుకాణాదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ షాపులో వాటర్ బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా.. ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ షాపుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. 

Tags:    

Similar News