నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament: నేడు లోక్‌సభలో అయోధ్య రామమందిర నిర్మాణంపై చర్చ

Update: 2024-02-10 04:38 GMT

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament: నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ లోక్‌సభలో అయోధ్య రామమందిర ర్మాణంపై చర్చ జరగనుంది. తమ ఎంపీలకు బీజేపీ అధిష్టానం విప్‌ జారీ చేసింది. కీలక అంశాలపై చర్చ ఉన్నందున.. నేడు పార్లమెంట్‌కు హాజరుకావాలని హైకమాండ్ తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది.

Tags:    

Similar News