Encounter in Rajouri: కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Encounter in Rajouri: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.

Update: 2021-08-19 12:11 GMT

Encounter in Rajouri: కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Encounter in Rajouri: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండి ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్‌ అధికారి అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సైతం హతమైనట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులంతా నియంత్రణ రేఖ దాటి ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచమని వెల్లడించారు.

Tags:    

Similar News