T Congress: రాహుల్‌తో సమావేశమైన టీ.కాంగ్రెస్‌ నేతలు

* హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమిపై సమీక్ష * కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై చర్చిస్తున్న హస్తం నేతలు

Update: 2021-11-13 06:04 GMT

రాహుల్‌తో సమావేశమైన టీ.కాంగ్రెస్‌ నేతలు(ఫైల్ ఫోటో)

T Congress: ఏఐసీసీ పిలుపుతో ఢిల్లీలో రాహుల్‌గాంధీతో టీ.కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓటమిపై సమీక్షిస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై హస్తం నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఓటమిపై అభ్యర్థి బల్మూరి వెంకట్‌ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News