Rahul Gandhi: నేడు మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ న్యాయ్‌ యాత్ర

Rahul Gandhi: రాహుల్‌కు స్వాగతం పలకనున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు

Update: 2024-03-02 04:38 GMT

Rahul Gandhi: నేడు మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ న్యాయ్‌ యాత్ర

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో న్యాయ్‌ యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. గాల్వియర్-చంబల్‌ ప్రాంతంలో రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. రాహుల్ యాత్ర దృష్ట్యా జిల్లా యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

Tags:    

Similar News