మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

Update: 2020-08-31 12:43 GMT

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చి, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌లో వెల్లడించారు.


Tags:    

Similar News