PM Modi: కాశీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

* కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ

Update: 2021-12-13 07:00 GMT

కాశీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ(ట్విట్టర్ ఫోటో)

PM Modi: వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో కాశీ విశ్వనాథ్ ధామ్ తొలి దశ నిర్మాణాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ పనులకు 2018లో వారణాసి ఎంపీ, ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం పూర్వ వైశాల్యం కేవలం 2,700 అడుగులు ఉండగా, ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనుంది.

Tags:    

Similar News