PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి..

PM Modi: భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆలస్యం చేయకుండా నేరుగా పేలుడు ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.

Update: 2025-11-12 10:03 GMT

PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని మోడీ పరామర్శ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి..

PM Modi: భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆలస్యం చేయకుండా నేరుగా పేలుడు ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.

విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్‌ఎన్‌జేపీ (Lok Nayak Jai Prakash Narayan) ఆసుపత్రికి చేరుకున్న ప్రధాని మోడీ, ఢిల్లీ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ విషాదకర ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News