PM Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసిన భద్రత బలగాలు..

PM Modi's Ayodhya Visit Tomorrow: రేపు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

Update: 2023-12-29 13:00 GMT

PM Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసిన భద్రత బలగాలు..

PM Modi's Ayodhya Visit Tomorrow: రేపు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును, రైల్వేస్టేషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 30న విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారుల్లో నిఘా కెమెరాలు, మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటుచేసి.. జాగిలాలతోపాటు ఒక ప్లాటూను మహిళా రక్షకదళాన్ని నియమిస్తున్నట్లు వివరించారు. సరిహద్దులోని ప్రార్థన మందిరాలపై నిఘా ఉంటుందన్నారు.

Tags:    

Similar News