PM Modi: శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్‌కు ప్రేరణ

PM Modi: ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Update: 2024-04-21 09:48 GMT

PM Modi: శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్‌కు ప్రేరణ

PM Modi: మహావీర్ జయంతి సందర్భంగా దేశ రాజధానిలోని భారత్ మండపంలో 2 వేల 550వ భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపును, నాణేన్ని సైతం విడుదల చేశారు. అంతకుముందు, ప్రధాని మోడీ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ మహావీర్ శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్ నిర్మాణంలో దేశానికి ప్రేరణ అని అన్నారు.

Tags:    

Similar News