National Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రకటన

National Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Update: 2021-08-18 13:54 GMT

National Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రకటన

National Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. ఈ అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు సెలెక్ట్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ పాఠశాల హెచ్‌ఎం రంగయ్య, సిద్ధిపేట జిల్లా ఇందిరానగర్ జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం రామస్వామి, అలాగే ఏపీ నుంచి కొణతాల ఫణిభూషణ్, ఎస్‌ మునిరెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని మంత్రి హరీష్ రావు అభినందించారు. ఉపాధ్యాయవృత్తిలో, సామాజిక సేవలో వీరు చేసిన కృషికి సరైన గౌరవం దక్కిందని మంత్రి కొనియాడారు.

Tags:    

Similar News