ఆ కేంద్రమంత్రి ఓ క్రిమినల్‌.. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఫైర్‌

Rahul Gandhi: లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Update: 2021-12-16 06:50 GMT

ఆ కేంద్రమంత్రి ఓ క్రిమినల్‌.. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఫైర్‌

Rahul Gandhi: లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ నేరస్థుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుట్ర ప్రకారం చేసిన దాడి అంటూ సిట్ అధికారులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అరుపులతో సభ మొత్తం దద్దరిల్లింది. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

Tags:    

Similar News