Mallikarjun Kharge: INDIA కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-01-13 08:32 GMT

Mallikarjun Kharge: INDIA కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జునఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Tags:    

Similar News