Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం

Update: 2022-05-28 10:07 GMT

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం

Tamil Nadu: తమిళనాడు కోయంబత్తూరులో చిరుత సంచారం కలకలం రేగింది. మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత తిరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. చిరుత సంచరిస్తుడటంతో స్థానిక ప్రజలు, భక్తులు భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News