Lakhimpur Kheri: లఖింపూర్‌ కేసులో ట్విస్ట్‌

Lakhimpur Kheri: లఖింపూర్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది.

Update: 2021-11-09 14:53 GMT

Lakhimpur Kheri: లఖింపూర్‌ కేసులో ట్విస్ట్‌

Lakhimpur Kheri: లఖింపూర్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌ మిశ్రా ఆ సమయంలో కాల్పులు జరిపాడని ఫొరెనిక్స్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 3న జరిగిన ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రాతోపాటు అంకిత్‌ దాస్‌ కూడా కాల్పులు జరిపినట్లు ఫొరెనిక్స్‌ రిపోర్ట్‌ పేర్కొంది. నిరసన ప్రదేశంలో జరిగిన కాల్పులకు సంబంధించిన రిపోర్ట్‌లు పరిశీలించగా ఆశిష్‌ మిశ్రాకు చెందిన లైసెన్స్‌డ్‌ తుపాకీ నుంచే ఆ బుల్లెట్లు వచ్చాయని తెలిపారు.

Tags:    

Similar News