Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Delhi: రాంలీలా మైదానంలో రైతుల సంఘాల సభ

Update: 2024-03-14 03:48 GMT

Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Delhi: ఇవాళ ఢిల్లీలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నారు. రాంలీలా మైదానంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. కాగా, కనీస ధరతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిచాలని గత కొన్ని రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News