సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ జోడోయాత్ర

Bharat jodo Yatra: సాయంత్రం భారత్‌ జోడోయాత్రపై కీలక సమావేశం

Update: 2022-08-29 06:22 GMT

సెప్టెంబర్‌ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ జోడోయాత్ర

Bharat jodo Yatra: ఢిల్లీలో సాయంత్రం భారత్‌ జోడోయాత్రపై కీలక సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 7 నుంచి రాహుల్ జోడోయాత్ర ప్రారంభం కానుంది. అక్బోబర్‌ చివరి వారంలో జోడోయాత్ర తెలంగాణకు చేరుకోనుంది. తెలంగాణలో 13 రోజుల పాటు .. 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడోయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో జోడోయాత్ర రూట్‌ మ్యాప్‌పై రాహుల్‌ గాంధీతో రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. జోడోయాత్రను తెలంగాణలో మరిన్ని రోజులు నిర్వహించేందుకు రేవంత్‌ మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News