Tamil Nadu: శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు

Tamil Nadu: తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది.

Update: 2022-01-01 15:30 GMT

Tamil Nadu: శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు

Tamil Nadu: తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News