తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2022-04-02 15:30 GMT

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News