ఇవాళ సాయంత్రం సీఈసీ ప్రెస్‌మీట్‌.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌..

Update: 2021-02-26 06:45 GMT

ఇవాళ సాయంత్రం సీఈసీ ప్రెస్‌మీట్‌.. 

ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక తేదీలు ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News