Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ

Eknath Shinde: ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ

Update: 2022-06-27 07:26 GMT

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు ఏక్‌నాథ్ షిండే వర్గం లేఖ రాసింది. 51 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు లేఖ రాశారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని లే‌ఖలో విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News