Rajnath Singh: దుండిగల్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌.. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

Rajnath Singh: దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది

Update: 2023-12-17 06:53 GMT

Rajnath Singh: దుండిగల్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌.. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

Rajnath Singh: హైదరాబాద్‌ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుందని, సరికొత్త ఇన్నోవేషన్‌లు వస్తున్నాయన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని సూచించారు.

Tags:    

Similar News