మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం

*సాగు చట్టాలపై రైతులు అభ్యంతరాలు చెప్పొచ్చన్న కేంద్రం *అఖిలపక్ష సమావేశంలో మరోసారి చర్చలపై ప్రస్తావించిన ప్రధాని *ప్రభుత్వం మరోసారి రైతులతో మాట్లాడటానికి సిద్ధం-కేంద్రం

Update: 2021-01-30 09:55 GMT

మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం

రైతు సంఘాల నాయకులకు కేంద్రం మరోసారి తీపు కబురు చెప్పింది. కొత్త సాగు చట్టాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరోసారి చెప్పాలంటూ ఆఫర్‌ ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో మరోసారి చర్చలపై మాట్లాడిన మోదీ రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. దీంతో మరోసారి రైతులు తమ అభ్యంతరాలు చెప్పాలంటూ కేంద్రం ఆఫర్‌ ఇచ్చింది. ఇక ఏడాదిన్నర పాటు సాగు చట్టాల రద్దుకు ఇప్పటికీ కేంద్రం సిద్ధంగానే ఉన్నట్లు వెల్లడించారు నేతలు.

Tags:    

Similar News