Bengaluru: అంత్యక్రియలకూ క్యూ కడుతున్న అంబులెన్సులు

Bengaluru: ఐటీ సిటీ బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది.

Update: 2021-04-21 11:35 GMT

Bengaluru: అంత్యక్రియలకూ క్యూ కడుతున్న అంబులెన్సులు

Bengaluru: ఐటీ సిటీ బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసులు పెరగడం, మృతుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల ముందు అంబులెన్సులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు బెంగళూరులోని ఓ స్మశాన వాటిక ముందువి. ఇక స్మశానాల ముందు కోవిడ్ మృతులకు అంత్యక్రియలకూ క్యూ కట్టాల్సిన పరిస్థితి మరణించిన వారికి కోవిడ్ నిబంధనల మధ్యే తుది వీడ్కోలు పలుకుతున్నారు. విద్యుత్ దహన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాక మిగిలిన కర్మకాండను అక్కడే నిర్వహించకుంటున్నారు.

Tags:    

Similar News