హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బందరు దత్తాత్రేయ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.

Update: 2019-09-11 07:35 GMT

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బందరు దత్తాత్రేయ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో హిమాచల్ రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లష్మన్, చింత రామచంద్రా రెడ్డి, జితేందర్ రెడ్డి హాజరయి దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. 

Tags:    

Similar News