Ajay Kumar: మీడియాపై చిందులు తొక్కిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

Ajay Kumar: లఖీంపూర్ ఖేరి కేసులో తన కుమారుడు అడ్డంగా బుక్కయినప్పటికీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తీరు మారలేదు.

Update: 2021-12-15 14:00 GMT

Ajay Kumar: మీడియాపై చిందులు తొక్కిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

Ajay Kumar: లఖీంపూర్ ఖేరి కేసులో తన కుమారుడు అడ్డంగా బుక్కయినప్పటికీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తీరు మారలేదు. తాజాగా అజయ్ మిశ్రా మీడియాపై చిందులు తొక్కారు. పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. లఖింపూర్ ఖేరీ అంశంలో సిట్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా జర్నలిస్టు కోరడం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో జర్నిలిస్టుపై విరుచుకుపడ్డ అజయ్ మిశ్రా ఇక్కడి నుంచి కెమెరాలు బంద్‌ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News