Puducherry: 40 ఏళ్ల తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్‌లో మహిళకు చోటు

Puducherry: 1980-1983 మ‌ధ్య కాంగ్రెస్-డీఎంకే కూటమి క్యాబినెట్‌లో డీఎంకేకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు

Update: 2021-06-27 14:15 GMT

చంద్రియాప్రియాంకా (ఫైల్ ఇమేజ్)

Puducherry: పుదుచ్చేరి క్యాబినెట్‌లో దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ఒక మ‌హిళ‌కు స్థానం ల‌భించింది. 1980-1983 మ‌ధ్య కాంగ్రెస్-డీఎంకే కూటమి క్యాబినెట్‌లో డీఎంకేకు చెందిన మ‌హిళా నాయ‌కురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా రంగ‌స్వామి క్యాబినెట్‌లో మ‌హిళ‌కు చోటుద‌క్కింది. కారైక్కాల్‌ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకని మంత్రి పదవి వ‌రించింది.

Tags:    

Similar News