Mumbai: ముంబై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Mumbai: ఇద్దరు విదేశీ ప్రయాణికులతో పాటు 16మంది స్మగ్లర్స్ అరెస్ట్
Mumbai: ముంబై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 8కోట్ల 7లక్షల విలువైన 16 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇద్దరు విదేశీ ప్రయాణికులతో పాటు 16 మంది బంగారు స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్ల నుండి 5 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.