Tirumala: శ్రీవారి సేవలో బేబీ మూవీ టీం.. సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన టీం

Tirumala: నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం

Update: 2023-07-23 09:28 GMT

Tirumala: శ్రీవారి సేవలో బేబీ మూవీ టీం.. సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన టీం

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో బేబీ మూవీ టీం సందడి చేసింది. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆనంద్ దేవర కొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్, దర్శకుడు సాయి రాజేష్ నీలం, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం పలుకగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. బేబీ సినిమా విడుదలై ఘన విజయం సాధించిందని బేబీ టీం ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News