ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఓ కథ చెప్పారు. నూటొక్క తప్పులు చేసిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు విష్ణుచక్రంతో వధించినట్లుగా వందలకొద్దీ నేరాలు చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారంటూ ఇంట్రస్టింగ్ స్టోరీ చెప్పకొచ్చారు. జగన్ చెప్పిన ఆ కథ మీకోసం.