Mahatma Gandhi Statue: లండన్‌లో మహాత్మాగాధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

Update: 2025-09-30 04:04 GMT

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. గాంధీ, మోడీ హందుస్థాని టెర్రరిస్టులని విగ్రహంపై రాశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దీనిని అహింస వారసత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. మహాత్ముని విగ్రహాన్ని పూర్వ రూపంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.

Tags:    

Similar News