Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి

Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది.

Update: 2025-11-21 05:56 GMT

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి

Earthquake: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో శుక్రవారం (నవంబర్ 21, 2025) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది.

ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కూడా కనిపించింది. అక్కడ కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. (ప్రస్తుతానికి) ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన వివరాలు తెలియలేదు.

Tags:    

Similar News