నిజామాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

Update: 2019-11-16 06:52 GMT

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోటగల్లీలో అబ్దుల్‌ ఫీరోజ్‌ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం డెడ్‌బాడీని ఇంటి బయడపడేసి వెళ్లిపాయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Keywords : Nizamabad , Murder , Firoz

Tags:    

Similar News