వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య

Update: 2019-04-19 09:09 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను చితికబాధింది కట్టుకున్న భార్య. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని రామవరానికి చెందిన సాంబశివరావు అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్యతో రెండేళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. సంతానం కలుగలేదంటూ భార్యను తరచు వేధింపులకు గురి చేశాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది సాంబశివరావు భార్య. ఆ తర్వాత మరదలుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది.

Full View   

Similar News