మైనర్ బాలికపై ఆలయ పూజారి అత్యాచారం

Update: 2019-12-27 09:54 GMT

సిద్దిపేట జిల్లాలో మైనర్ బాలికపై ఆలయ పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్ధినిని అదే గ్రామానికి చెందిన పూజారి మహేందర్ అనే యువకుడు సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గరకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట పడినట్లు బాధితురాలు ఆరోపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News