పారిశుద్ధ్య కార్మికురాలని బలాత్కరించబోయిన కమిషనర్ నయీమ్

Update: 2019-08-18 10:23 GMT

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నయీమ్ తనను బలాత్కరించబోయాంటూ ఓ పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. ఇంట్లో పనులు చేసేందుకు వెళ్లిన తనను ఈ నెల 14న బలవంతం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే తన ఉద్యోగం తొలగిస్తానంటూ బెదిరిస్తున్నాడని కార్మికురాలు ఆరోపించింది. కమిషనర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. బాధ్యతకలిగిన స్ధానంలో ఉండి దిగజారి ప్రవర్తించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Full View  

Tags:    

Similar News