ఆటో డోర్‌ తీయడంతో టిప్పిర్‌ కింద పడి ఇద్దరి మృతి

Update: 2019-04-26 11:46 GMT

సంగారెడ్డి జిల్లా ఏడీఏ బొల్లారంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసేకుంది. మున్సిపల్ ఆఫీసు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆటో డోర్‌ను బైక్‌ ఢీ కొట్టింది. ఆటో డోర్‌కు బైక్‌ తగలడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న సైది రెడ్డి, లక్ష్మీ కింద పడిపోయారు. అయితే ఆ ఇద్దరిపై టిప్పర్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయారు. మృతులు చేర్యాల గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.

Full View

Similar News