ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో రాంజీనగర్‌ ముఠా అరెస్ట్‌

Update: 2019-08-14 05:25 GMT

ఇటీవల సంచలనం సృష్టించిన ఎల్‌బీనగర్‌ ఏటీఎం చోరీ కేసులో.. ఎట్టకేలకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాంజీనగర్‌ ముఠా కోసం గత కొన్ని నెలలుగా వెతికిన పోలీసులు.. ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ ఉద్యోగులను దృష్టి మరల్చి.. రాంజీనగర్‌ ముఠా 58 లక్షల ఎత్తుకెళ్లారు. మూడు నెలల తర్వాత.. గ్యాంగ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 4 లక్షల డబ్బును రికవరీ చేశారు.  

Tags:    

Similar News