రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక మలుపు

Update: 2019-07-08 12:18 GMT

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు మరి కొద్దిసేపట్లో పంజాగుట్ట పీఎస్‌కి లొంగిపోతున్నాడని సమాచారం. మూడు రోజుల క్రితం పంజాగుట్టలో జరిగిన విజయవాడ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య సంచలనం సృష్టించింది. 

Tags:    

Similar News