హైదరాబాద్ లో మరోసారి బయటపడ్డ డ్రగ్స్ దందా

Update: 2019-07-18 13:27 GMT

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ దందా బయటపడింది. అమీర్ పేటలోని 788 ఎవెన్యూ పబ్ ఓనర్ రాహుల్ రెడ్డి డ్రగ్స్ విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. నైజీరియన్స్ నుండి నేరుగా కొకైన్ కొని విక్రయిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారనే దానిపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Tags:    

Similar News