పెన్షన్ ఇంటికొచ్చి ఇవ్వలేదని పంచాయతీ సెక్రెటరీ‌పై దాడి

Update: 2019-08-11 05:13 GMT

గుంటూరు జిల్లా బెల్లకొండలో కలకలం రేగింది.. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని వితంతువు మహిళ.. పంచాయతీ సెక్రెటరీ దుర్గారావును కోరింది.. అయితే పంచాయతీ కార్యాలయానికి రాలేని వృద్ధులకు మాత్రమే.. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పడంతో.. వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది.. నిర్లక్ష్యంగా సమాధం చెబుతున్నాడంటూ పంచాయతీ సెక్రెటరీ పై ఫేక్ నిషాద్ బంధువులు దాడికి దిగారు. అనంతరం ఒకరిపై ఒకరు పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు..  

Tags:    

Similar News