పండగ శుభాకాంక్షలు చెప్పిన జగన్..

Update: 2018-11-07 03:16 GMT

దీపావళి పండగ సందర్బంగా  తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల కోటి కాంతులు నింపాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు అయన ట్విట్టర్ లో ట్వీట్‌ చేశారు. కాగా అయన పాదయాత్ర నవంబర్ 12 నుంచి మొదలు అయ్యే అవకాశముంది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి అయన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. 

Similar News