టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!

Update: 2018-11-13 01:15 GMT

ఎట్టకేలకు మహాకూటమిలో భాగస్వామి అయిన టీడీపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. 
మొదటినుంచి కూకట్ పల్లి అసెంబ్లీ బరిలో ఉన్నారని భావించిన పెద్దిరెడ్డి పేరు ఇందులో లేదు. అలాగే ఖైరతాబాద్ పేరు కూడా లేకపోవడం గమనార్హం. 


మహబూబ్‌నగర్‌:    ఎర్ర శేఖర్‌
ఉప్పల్‌:               తూళ్ల వీరేందర్‌ గౌడ్‌
శేరిలింగంపల్లి:       భవ్య ఆనంద్‌ ప్రసాద్‌
మలక్‌పేట:          ముజఫర్‌ అలీ ఖాన్‌ 

ఖమ్మం:             నామా నాగేశ్వర్‌రావు
సత్తుపల్లి:                సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట:        ఎం.నాగేశ్వర్‌రావు
వరంగల్‌ వెస్ట్‌:         రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్‌:                  కొత్తకోట దయాకర్‌రెడ్డి

Similar News