నేనింతే అనే సినిమా

Update: 2018-11-01 11:35 GMT

నేనింతే అనే సినిమా ... ఒక దర్శకుడి...జర్నీ లాంటిది...నేనింతే 2008 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, శియా గౌతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు. సినీ పరిశ్రమలో ప్రవేశించాలనుకునే వారికి, అక్కడ వివిధ స్థాయిల్లో పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య ఈ కథ నడుస్తుంది. కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా అనే పాట సూపర్ హిట్ అయ్యింది. మీకు సినిమా రంగం గురుంచి ఇంటరెస్ట్ వుంటే ఈ సినిమా తప్పక చూడండి. శ్రీ.కో.
 

Similar News