"అర్జున్ సురవరంగా" ముద్ర వేసుకున్నది!

Update: 2019-02-28 10:20 GMT

సినిమాల ఎంపికలో ఒక ప్రత్యేకత వుంటుంది అని ముద్ర పడిన హీరో నిఖిల్, ఇప్పుడు యాక్షన్, రొమాంటిక్ కలయికలో ముద్రగా సిద్దం అయ్యి..చివరికి "అర్జున్ సురవరంగా" మనముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాటి, వెన్నెల కిశోర్త దితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ టి ఎన్ వహించారు మరియు నిర్మాతలు రాజ్ కుమార్ అకెళ్ల, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు. నిఖిల్ గత సినిమాల లాగానే ఈ సినిమా కూడా విభిన్నంగా ఉంటుందనే ముద్రలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. శ్రీ.కో.

Similar News